News

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగట్టు వద్ద చేపల వేట ఘర్షణకు దారి తీసింది. రెండు వేర్వేరు మత్స్యకార వర్గాలు జలాశయంలో వేట హక్కుపై వాగ్వాదానికి దిగాయి. తెడ్డు కర్రలతో పరస్పరం దాడులకు దిగిన ఈ ఘటన వీడి ...
కర్నూలు జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈనెల 17న ఆదోనిలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రముఖ కంపెనీలు 450 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
New Bike Launched: ఏప్రిలియా SR 175 భారత మార్కెట్లో విడుదలైంది.174.7cc ఇంజిన్, 5.5 అంగుళాల TFT క్లస్టర్, LED లైటింగ్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
దగ్గినప్పుడు రక్తం పడటం వంటి లక్షణం కనిపిస్తే చాలామంది క్యాన్సర్‌ అని భయపడతారు. అయితే ఇది ప్రతిసారీ క్యాన్సర్‌కు సంకేతం కాకపోవచ్చు. దీనికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.
తెలంగాణలోని మెదక్ జిల్లా, కోల్చారం మండలం, వరిగుంటం గ్రామంలో కాంగ్రెస్ SC సెల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పైతర గ్రామానికి చెందిన అనిల్ హైదరాబాద్ ...
ధర్మవరం మగ్గాల పట్టు చీరలకు జాతీయ ఖ్యాతి ఉంది. ఈ మగ్గాలపై పని చేసే నేతన్నలకు అవసరమయ్యే అన్ని సామాన్లు, పట్టు దారం నుండి మెకానికల్ విడిభాగాల వరకు ఇక్కడ ఒకేచోట లభిస్తాయి. నాణ్యత, సరసమైన ధరలతో అందుబాటులో ...
వాషింగ్టన్ డిసి: భారతదేశం, చైనా మరియు బ్రెజిల్‌లకు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే తీవ్ర హెచ్చరిక జారీ చేశారు, రష్యాతో తమ వాణిజ్య మరియు దౌత్య సంబంధాలను పునఃపరిశీలించుకోవాలని కోరారు. డొనాల్డ్ ట్రంప్‌ ...
రష్యాపై పెద్ద దాడికి ప్రణాళిక వేయాలని, ముఖ్యంగా అమెరికా సరఫరా చేసిన ఆయుధాలతో మాస్కోను లక్ష్యంగా చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కోరడం వివాదానికి దారితీసింది.
శ్రావణ మాసం శివ భక్తులకు ముఖ్యమైన సమయం. శివుడిని పూజిస్తే సత్ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతాయి. సోమవారం శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. పాపాలు తొలగి శాంతి, ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.
టాలీవుడ్‌ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రీసెంట్ గానే RRR సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ఫాలోయింగ్ సంపాదించారు. ఆపై దేవర సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకొని తన అప్ కమింగ్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టా ...
Mumbai Indians: ముంబై ఇండియన్స్ 2025 మేజర్ లీగ్ క్రికెట్ టైటిల్ గెలుచుకుంది. ఇది వారి 13వ ప్రధాన టైటిల్. MI న్యూయార్క్ రెండవ MLC ట్రోఫీని సాధించింది. శ్రీమతి నీతా అంబానీ, ఆకాష్ అంబానీ ఈ విజయాన్ని ప్రశ ...
ఇండియాలో ప్రతి సంవత్సరం వందల సినిమాలు రిలీజ్ అవుతాయి. వీటి కోసం ప్రొడ్యూసర్లు భారీగా ఖర్చు చేస్తారు. వీటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తే.. మరికొన్ని ఎప్పుడు వచ్చాయో కూడా ఎవరికీ తె ...